మహాశివరాత్రి మహోత్సవానికి రండి


మంత్రి శ్రీధర్ బాబు కు ఆహ్వాన పత్రికను అందజేసిన ప్రభుత్వ విప్ ఆది


ఈనెల 8న జరిగే మహాశివరాత్రి జాతర పర్వదినానికి రావాల్సిందిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  ఆహ్వానించారు .


జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రిని కలిసిన ఆది ఆహ్వాన పత్రికను అందజేశారు.


వీరితో పాటు ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు కూడా ఆది శ్రీనివాస్ ఆహ్వాన పత్రికలను అందజేశారు

Post a Comment

Previous Post Next Post