లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

నాగర్ కర్నూల్, ఏప్రిల్ 23: నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి శిరీష అలియాస్ బర్రెలక్క స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.

రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్‌కు ఈరోజు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. శిరీష గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post