హైదరాబాద్: తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఫాజిల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్లో ఫాజిల్ సూసైడ్ చేసుకున్నారు. కూతురితో మాట్లాడిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఫాజిల్ బలవన్మరణానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులా? కుటుంబ కలహాలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
- వార్తలు
- e PAPER
- తెలంగాణ జిల్లాలు
- _Karimnagar
- _RajannaSircilla District
- _Jagitial District
- _Peddapalli District
- _Nizamabad District
- _Bhupalapalli District
- _Hyderabad
- ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
- _Tirumala
- _Vijayawada District
- _Amaravati
- _Visakhapatnam
- జాతీయ వార్తలు
- _Delhi
- ఉద్యోగ సమాచారం
- అంతర్జాతీయ వార్తలు
- _Palestine
- _Israel
- క్రీడా వార్తలు
- _Cricket