ప్రభుత్వ విప్ ను కలిసిన డిపీఆర్ఓ.. పుష్పగుచ్ఛం అందజేత

సిరిసిల్ల, ఫిబ్రవరి 19, 

జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వీ శ్రీధర్.. ప్రభుత్వ విప్, వేములవాడ ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విప్ కు పుష్పగుచ్ఛం అందజేశారు. నూతన డిపీఆర్ఓ కు ఆది శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలకు చేరవేయాలని సూచించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి వెంట పౌర సంబంధాల శాఖ ఏడీ
దశరథం తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post