కరీంనగర్లోని సుభాష్నగర్లో 50 పూరిళ్లు దగ్ధం
మంటల ధాటికి ఇళ్లలోని 5 వంట గ్యాస్ సిలిండర్లు పేలుడు.
మంటలార్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
20 ఏళ్లుగా పూరిళ్లలో ఉంటున్న కార్మికులు.
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లిన కార్మిక కుటుంబాలు.
ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం.