ఆయన తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు..
దానిపై ఆల్రెడీ వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది..
ఇవాళ ఈ తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు..
అందువల్ల ఇవాళ మధ్యంతర బెయిల్ వస్తుందా రాదా అనేది చర్చగా మారింది..