తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ.. 

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.. 

ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలకు నామినేషన్లు.. 

నాలుగో విడతలో 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్..

ఈ నెల 25 వరకు నామినేషన్ల దరఖాస్తుకు అవకాశం.. 

26న నామినేషన్ల పరిశీలన, 
29న విత్‌డ్రాకు చివరి తేదీ.. 

ఒక్కో అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేసే అవకాశం.. 

మే 13న పోలింగ్, జూన్‌ 4న కౌంటింగ్.. 

ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ.. 

తెలంగాణలో 17 లోక్‌సభ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ..

Post a Comment

Previous Post Next Post